పోస్ట్‌లు

జులై, 2016లోని పోస్ట్‌లను చూపుతోంది

జులై 26న రాష్ట్రవ్యాప్తంగ విద్యాసంస్థల బంద్‌ ABVP

చిత్రం
జులై 26న రాష్ట్రవ్యాప్తంగ విద్యాసంస్థల బంద్‌ ABVP  :- జులై  26న రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ కి ఏబీవీపీ (ABVP) పిలుపునిచ్చింది బంద్ ఇవ్వడానికి కారణాలు ఇవే :- 1)ఫీజుల నియంత్రణా చట్టం తీసుకురావాలి. 2)ప్రభుత్వ పాఠశాలలో మౌలికమైన సౌకర్యాలు కల్పించాలి . 3)కార్పొరేట్ విద్యా సంస్థల్లో జరుతున్న విద్యా వ్యాపారాన్ని అరికట్టలి . 4) పెంచిన ఇంజనీరింగ్,డిగ్రీ ,పిజి ఫీజులకనుగునంగా పూర్తి ఫీజు రీయంబర్స్ మెంట్ ను ఇవ్వాలి . 5)సాంఘిక సంక్షేమ వసతి గృహ విద్యార్థులకు పెరిగిన రేట్లకు అనుగుంగా కాస్మోటిక్ చార్జీలు బాలురకు 300,బాలికలకు 500 ఇవ్వాలి . 6)ఖాళీగా ఉన్న 25 వేల టీచర్ పోస్టులు, 4650 జునియర్ లెక్చరర్, 439 MEO పోస్టులు, 38 డిప్యూటీ DEO పోస్టులు 500 గెజిటెడ్ హెచ్ యం పోస్టులు భర్తీ చేయాలి. 7)అన్ని విశ్వవిద్యాలయాలకు విద్యారంగ నిపుణులను వైస్ ఛాన్స్‌లర్లుగా నియమించి ,ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలి

సూర్యపేట లో రేడియో స్టేషన్

చిత్రం
సూర్యపేట లో రేడియో స్టేషన్    :- కొద్దీ రోజుల క్రితము మన "మినిస్టర్ గారు " శ్రీ  గుంటకండ్ల  జగదీష్  రెడ్డి  గారు " హరితా హారము  కార్యానికి  సూర్యాపేట , సుందరయ్య నగర్ లో 2007 స్థాపించిన స్తిలపలకమును  చూసారు !!! అ స్తీలపాలకము 2007 లో అప్పటి ప్రభుతవం సూర్యాపేట లో రేడియో స్టేషన్ నిర్మించాలి అని ఆ స్తీలపాలకము ను శ్రీ సూదిని జైపాల్ రెడ్డి గారు స్థాపించారు అ  తరువాత మినిస్టర్ పదవి పోవడము తో అ పాలకులు అలా పారిగోడ కటి అలా వదిలేసారు  రేడియో స్టేషన్ కోసము వదిలిన స్థలము దగ్గర దగ్గరగా 2 ఎకరాలు దాకా  ఉంటది  అంట  "మినిస్టర్ గారు చూడగానే వెంటనే ఎంపీ గుత్తా సుకేంద్ర్  రెడ్డి గారు కి  చేపినారు " దాని పిమ్మట ఎంపీ గారు "వెంకయ్  నాయుడు  గారు ని అడిగినారు " దేనితో  అ  విశేషము  తెలిసిన వెంకయ్  నాయుడు గారు " రేడియో స్టేషన్ మానేజర్ తోటి మాట్లాడి వీలైనంత త్వరగా "సూర్యాపేట లో రేడియో స్టేషన్ ఏర్పాటు చేయమని కోరినారు " "ఎంపీ గుత్తా సుకేందర్  రెడ్డి చెపిన  వివరములు ప్రకారము ఇ ఏడ...